Sidebar


Welcome to Vizag Express
విజేతలకు నగదు బహుమతి.

15-01-2025 21:44:29

విజేతలకు నగదు బహుమతి.

 రణస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 15 

 కోష్ట పంచాయతీలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు టిడిపి సీనియర్ నేత మాజీ సర్పంచ్ పిసిని జగన్నాథం నాయుడు ఆధ్వర్యంలో మూడురోజులపాటు వాలీబాల్ క్రికెట్  టోర్నమెంట్ నిర్వహించారు ప్రధమ ద్వితీయ తృతీయ విజేతలకు  నగదు బహుమతులు ట్రోఫీ అందజేశారు యువనేత పిసిని  హరికృష్ణ గ్రామ పెద్దలు మరియు చుట్టుప్రక్కల గ్రామాల్లో యువకులు పాల్గొన్నారు