Sidebar


Welcome to Vizag Express
జే ఆర్ పురం సర్కల్లో డ్రోన్ లతో నిఘా.

17-01-2025 19:24:10

జే ఆర్ పురం సర్కల్లో డ్రోన్ లతో నిఘా.

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17

 రణస్థలం మండలం జి ఆర్ పురం సర్కిల్ పరిధిలోని ఉన్న తిరుపతి పాలెం, పిసిని,మరువాడ, చిల్ల పేట రాజాం, నారువ,ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ ద్వారా జల్లెడ పట్టారు  అత్యాధునిక  కెమెరాలతో కూడిన డ్రోన్లు ఆకాశంలో విడిచిపెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని చిత్రీకరించారు అక్కడ ఎవరు  పేకాట ఆడినా మద్యంతో పాటు మత్తు పదార్థాలు సేవించిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జేఆర్ పురం పోలీసులు హెచ్చరించారు