Sidebar


Welcome to Vizag Express
ఎంస్ఎంఈ సర్వేపై అవగాహన

28-01-2025 18:16:41

ఎంస్ఎంఈ సర్వేపై అవగాహన 

 వీరఘట్టం,వైజాగ్ ఎక్స్ప్రెస్,

 జనవరి 28:

        వీరఘట్టం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎం ఎస్ ఎం ఈ సర్వేపై ఇంజనీరింగ్ సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు తో సమావేశాన్ని సర్వే జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్ ఎంపీడీవో బి. వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సర్వేపై ప్రభుత్వం సూచించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని వాటిని నిర్దేశిత యాపులలో అప్లోడ్ చేయాలని సూచించారు. దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఎంపీడీవో ను కోరారు. మీకు దానిపై ఎటువంటి సందేహములు ఉన్నా టెక్నికల్ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.