29-01-2025 21:26:22
ఎల్ పురంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎ ఎల్ పురం గ్రామంలో సర్పంచ్ లోచల సుజాత కార్యదర్శి ఈ ఓ ఆర్ డి కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మమ్మురంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు ఏళ్ల తరబడి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చదరాలను తీసి డ్రైనేజీలను పరిశుభ్రపరచారు. మురుగునీరు డ్రైనేజీల లో ప్రశాంతంగా పారడంతో గ్రామ ప్రజలు వీరికి ధన్యవాదాలు తెలియజేశారు..
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41