30-01-2025 20:41:28
భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం మాఘమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు వారు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని ప్రగాఢ నమ్మకం. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యాలు కల్పించారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41