Sidebar


Welcome to Vizag Express
పేకాట స్థావరంపై దాడి

31-01-2025 19:45:48

పేకాట స్థావరంపై దాడి 
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31:
 పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకం పేట గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో పేకాట ఆడుతున్న  ఐదుగురు జూదరులును అరెస్టు చేసి వారి వద్దనుండి  3450 రూపాయలు స్వాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేశామని పార్వతీపురం రూరల్ ఎస్సై  సంతోషి తెలిపారు