Sidebar


Welcome to Vizag Express
పరిశ్రమ వ్యర్ధాలతో ఊర చెరువు

31-01-2025 20:28:03

పరిశ్రమ వ్యర్ధాలతో ఊర చెరువు 

 రణస్థలం వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 31

 రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో సీతంపేట సమీపం ఊర చెరువులోకి యుబి పరిశ్రమ నుంచి కలుషిత వ్యర్ధాలు చేరుతున్నాయని దీంతో తాగునీరు కలిసిమవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు చెరువులో నీరంతా రంగుగా మారింది ఈ నీరుని తాగిన పశువులు తోపాటు చేపలు మృతి చెందుతున్నాయని నీటిలో దిగితే అంటువ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆపోతున్నారు  అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన ఫలితం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు