Sidebar


Welcome to Vizag Express
పొందూరు మండలంలో దొంగలు వీర విహారం

03-02-2025 20:32:01

పొందూరు మండలంలో దొంగలు వీర విహారం,    వైజాగ్ ఎక్స్ ప్రెస్ ,ఫిబ్రవరి 3, కనిమెట్ట  పంచాయితీలో రామదాసుపురం గ్రామం లో నిన్న  గుర్తు తెలియని వ్యక్తులు రూ.76 వేలు నగదు,తులం పావు బంగారం ను  పైడి సత్యవతి అనే మహిళ ఇంట్లో చోరి చేసారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసింది.  దీనిపై కేసు నమోదు చేసిన  పొందూరు సబ్ ఇన్స్పెక్టర్ సత్యన్నారాయణ కేసు పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.