Sidebar


Welcome to Vizag Express
రణస్థలంలో ముగిసిన పింఛన్ పంపిణీ

04-02-2025 21:58:33

రణస్థలంలో ముగిసిన పింఛన్ పంపిణీ 

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 4

 రణస్థలం మండలంలో పింఛను పంపిణీ సోమవారంతో ముగిసింది ఎంపీడీవో ఎం ఈశ్వరరావు తెలిపారు మండలంలో పింఛన్ తీసుకున్న వారి వివరాలు  సంబంధిత సిబ్బందికీ యాప్ నమోదు చేయాలని సూచించారు పింఛన్ తీసుకోలేక పోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు పెన్షన్ తీసుకుంటున్న భక్త చనిపోతే భార్యకి  ఇచ్చే పెన్షన్  ఎటువంటి అడ్డంకులు లేవని ఆయన తెలిపారు