Sidebar


Welcome to Vizag Express
స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు

04-02-2025 22:01:34

స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 4:


రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ స్థానిక సంస్థల శాసన మండల సభ్యులు నర్తు రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడుని మంగళవారం దర్శించుకున్నారు. జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని సూర్య భగవానుడుని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.