Sidebar


Welcome to Vizag Express
పాతర్లపల్లి లో ముమ్మరంగా పారిశుధ్య పనులు

05-02-2025 20:05:09

పాతర్లపల్లి లో ముమ్మరంగా పారిశుధ్య పనులు 

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 5 

 రణస్థలం మండల పరిధిలో గల పాతర్లపల్లి గ్రామపంచాయతీలో బుధవారం పారిశుధ్య పనులు జరిగాయి సర్పంచి రాధా ఆధ్వర్యంలో కాలువల్లో పూడుకలను పారిశుద్ధి సిబ్బంది తొలగించారు పంచాయతీ కార్యదర్శి పి శ్రీదేవి పర్యవేక్షించారు అనంతరం కార్యదర్శి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలు అందరూ సహకరించాలని చెత్తను కాలువలో వేయకుండా బండిలో వేయాలని సూచించారు