Sidebar


Welcome to Vizag Express
కమ్మసిగడంలో జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు

06-02-2025 21:43:39

కమ్మసిగడంలో జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు 

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6

 రణస్థలం మండలం కమ్మసిగడాo గ్రామంలో ఈనెల 7వ తేదీ నుంచి జరుగునున్న శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి జాతరకు పటిస్తూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జె.ఆర్. పురం  సి ఐ అవతారం తెలిపారు మహాలక్ష్మమ్మ తల్లిని   దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ మేరకు బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలకి 300 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్.ఐ.చిరంజీవి పాల్గొన్నారు