తెప్పలకు ,' రజతోత్సవ అభినందన సత్కారం
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ , ప్రెస్ పిబ్రవరి 4:
శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ లో సోమవారం
జరిగిన శ్రీకాకుళ రంగస్థల సమాఖ్య 304 వ నెల
కార్యక్రమం లో భాగంగా సంస్థ 25 వసంతాల
ఉత్సవం పూర్తి చేసుకున్న సందర్బం పురస్క రించుకొని పలాస కు చెందిన కళాకారుడు ,
రచయిత సమాఖ్య కార్య వర్గ సభ్యుడు లయన్ డా తెప్పల కృష్ణ మూర్తి.కి సమాఖ్య గౌరవా ధ్య
క్షులు రామలింగ స్వామి ,ముఖ్య అతిథిగా
ప్రముఖ న్యాయవాది మీగడ వినయ్ భూషన్ ,
విశ్రాంత ప్రొఫెసర్.డా .నిక్కు అప్పన్న ,లయన్
నాటుకుల మోహన్ ,ప్రధాన కార్యదర్శి
రామచందర్స్ దేవ్ దుశ్శాలువా అభి
నందన ఙ్ఞాపిక ,తో ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా
.కృష్ణ మూర్తికి పలువురు అబినందనలు
తెలిపారు .