వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక

2/8/2024 1:28:56 PM

అమరావతి, ఎక్స్ ప్రెస్ న్యూస్: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ఎంపిక చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి  గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను  ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు.

Name*
Email*
Comment*