గోపాలపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్ - ఏప్రిల్ 22: ఉపవిద్యాశాఖాధికారిణిగా నియమితులైన సువర్ణకుమారికి పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రీయ ఉపాధ్యాయ పరిషత్ అధ్యక్షులు దయానంద్, తెలుగు, హిందీ పండిత ఉపాధ్యాయులు సువర్ణకుమారిని కలిసి అభినందనలు తెలిపారు.