ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో పుస్తకావిష్కరణ

7/26/2024 9:03:51 PM

భీమునిపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
స్థానిక ఎస్వీఎల్ఎన్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ డి.ప్రవీణ సంకలనం చేసిన "తెలుగు సాహిత్యం సామాజికత" పుస్తకాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి చేస్తూ కళాశాలకు విద్యార్థులకు సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ మిగతా సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

Name*
Email*
Comment*