యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

7/26/2024 9:53:00 PM

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: జూలై 26.
రణస్థలం మండలం  కొండమూలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలపై జేఆర్ పురం సిఐ, ఎస్సై, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వాడి జీవితాలు ను నాశనం  చేసుకోవద్దని మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్యంతో పాటు విలువైన జీవితం కోల్పోతారని అలగైనా ఇప్పుడున్న సమాజానికి మనం విద్యార్థులుగా మంచి సంకేతం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Name*
Email*
Comment*