రుణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: జూలై 26.
నియోజకవర్గం లోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఎచ్చర్ల ఎమ్మెల్యే నరుకుర్తి ఈశ్వరరావు కోరారు. అమరావతిలో శుక్రవారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వం సొరవ తీసుకుని ఇబ్బందు లేకుండా మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత ప్రభుత్వంపై, ప్రభుత్వ ఉద్యోగులు పై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.