ఏపీ డబ్ల్యూ జె పతాకావిష్కరణ

7/26/2024 10:00:59 PM

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్  సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 31వ మహాసభ ఈ నెల 28 ఆదివారం పలాస కీర్తన ఫంక్షన్ హాల్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మహా సభకు రాష్ట్ర ఏపియుడబల్ యు జె నాయకులు, అలాగే జిల్లా విలేకరులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, చిన్న, మధ్య తరహా పత్రికలు  సంఘ నేతలు ప్రజా ప్రతినిధులు హాజరైగుచున్న సందర్బంగా సంఘ పతాకాన్ని  పలాసలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్టులు దనేశ్వర మహారానా, చిక్కోలు జగదీశ్, నేతాజీ, శివజ్యోతి, శివకుమార్ జయంతిరావు, గుంట బోసు, కే. కృష్ణ, ఆ సి కిషోర్ రెడ్డి సురో, కె. రవి తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*