అమర జవాన్లకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నివాళి

7/26/2024 10:42:00 PM

న్యూఢిల్లీ ;
కార్గిల్ విజయ్ దివాస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యుద్ధ వీరులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర ఆయన శుక్రవారం రజిత్ జయంత్ వర్ష పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం గర్వంగా సాయుధ దళాల పరాక్రమాన్ని గుర్తించుకున్న రోజని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సైనికులకు నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఆయా కుటుంబాలకు తాను కుటుంబ సభ్యుడిలా, ఒక సోదరుడులా అండగా ఉంటానని తెలిపారు.

Name*
Email*
Comment*