విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్
ఇటీవల కేరళ రాష్ట్రo వాయినాడ జిల్లా లో ప్రకృతి విపత్తు వల్ల ఊహించని విధంగా ప్రజలుకు భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.అక్కడ ప్రజలు కు జరిగిన నష్టం కు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కమిటి తను ప్రగాఢ సంతాపన్ని, సానుభూతి తెలియజెస్తునట్లు కమిటీ అధ్యక్ష, కార్యదర్శి లు చలసాని అజయ్ కుమార్, కె ఎస్ సురేష్ కుమార్ లు ఒక ప్రకటన లో తెలిపారు. వాయినాడ ప్రజలు మళ్ళీ సాధారణ స్థితి కి చేరుకోవాలని కోరుతూ, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలు తగు చర్యలు తీసుకోవలనని కోరారు.