మహుల్పడ లేఔట్లను ఎవరూ కొనుగోలు చేయవద్దు

9/6/2024 8:48:15 PM

కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 
కంచిలి మండలం బొగాబని పంచాయతీ పరిధిలో గల మహాల్పడా రెవిన్యూ గ్రామం నందు యన్ సీ డెవలపర్స్ పేరుతో వేస్తున్న లేఅవుట్ల నందు ప్రభుత్వ భూములు డి పట్టా భూములు జిరాయితి భూములు కలిగి ఉండడంతో వాటిని ఎవరు కొనుగోలు చేయవద్దని మండల తహసీల్దార్ వై. జయలక్ష్మి పత్రికా ముఖంగా తెలియజేశారు. సదురు లేఅవుట్లకి ఎటువంటి అనుమతులు ప్రభుత్వం నుండి మంజూరు కాబడి ఉండలేదు కావున సదరు లే అవుట్లపై క్రయవిక్రాయాలు జరిగినచో పూర్తి బాధ్యత సంబంధిత కొనుగోళ్లు దారినదే అని తమకు ఎటువంటి సంబంధం లేదని కావున పై విషయాలు గమనించి క్రయ విగ్రహాలు జరగకుండా ఉండాలని వినియోగదారులకు ప్రజలకు కోరడమైనదని తెలిపారు.

Name*
Email*
Comment*