400 మట్టి విగ్రహాలు పంపిణీ

9/6/2024 8:58:39 PM

ఇచ్ఛాపురం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా స్థానిక రోడ్ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. శుక్రవారం రోజు జంక్షన్ వద్ద 400 మందికి మట్టి విగ్రహాలను అందజేశారు.తీసుకునేందుకు ప్రజల పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో పైడిసెట్టి దినేష్ కుమార్, డాక్టర్ వేదవ్యాస్, మధు, రామారావు, కే గోపి, వి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*