గాంధీనగర్ లో గ్రంథాలయం ప్రారంభం

9/6/2024 9:17:57 PM

గోపాలపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్ - సెప్టెంబరు 06:. 
90 వ వార్డు బుచ్చిరాజుపాలెం గాంధీనగర్ లో జీవిఎంసి నిధులతో గాంధీ యువజన సేవసంఘం గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే పి. గణబాబు జీవిఎంసి నిధులతో చేపట్టిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 90 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, వార్డు టిడిపి ప్రెసిడెంట్ ఎలమంచిలి ప్రసాద్, నరవ పైడిరాజు, జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*