మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేసిన యువ నాయకుడు మౌర్య సింహ

9/6/2024 9:37:34 PM

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 6: 
జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు పాత కరాస లో రామాలయం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం స్థానిక ప్రజలకు వినాయక చవితి శుభ సందర్భంగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు గ్రామములో వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు తనయుడు  మౌర్యసింహ ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు ఆయన చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను ప్రజలందరికీ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*