పాతపట్నం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13
ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినంతరం పడ్డ లోకేశ్వరావు, కరుణ దంపతులు ఆలయ ప్రాంగణంలో నిర్మించినటువంటి వసతి గృహ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరై ప్రాంరంబించారు. ఆయనతోపాటు పాతపట్నం మండల అధ్యక్షులు పైల బాబ్జి, తో పాటు నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.