పంట పొలాలను పరిశీలించిన కెవికె శాస్త్రవేత్తలు.

9/13/2024 10:05:33 PM


మందస: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13:
మందస మండలంలో జిల్లుండ గ్రామంలో వర్షం వల్ల ముంపుకు గురైన పంట పొలాలను కెవికె శాస్త్రవేత్తలు పరిశీలించారు. డాక్టర్ హరికుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో పంటలపై రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో డయగ్నోస్టిక్ బృందం, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*