ఆ భూమి నాకే సొంతం

9/13/2024 10:13:30 PM

యధాతథంగా ఉంచండి

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13
భువనేశ్వర్ ప్రసాద్ పాడి  సోంపేట మండలం కొర్లాం గ్రామానికి  చెందిన  కృష్ణచంద్ర పాడి సోంపేట మండలం కొర్లాం రెవెన్యూ పరిధి లో సర్వేనెంబర్ 50 91 95 97 98 99 100 101 102 103 104 105 107 108 109 110 నందు సుమారు 250 ఎకరములు భూమి ఉంది . సదరు భూమి .2016  జులై వరకు వన్ బి లో నమోదు కాబడి ఉండేదని   దూర ప్రాంతంలో ఉండుటవలన కొందరు సదరు ఆస్తిని ఆక్రమించి సాగు చేస్తున్నారని దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సోంపేట తహశీల్దార్ కు బాధితుడు పిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ,సీఎం ఆఫీస్  ఫిర్యాదు చేసిన పిమ్మట ప్రభుత్వం  జరిపిన రీ సర్వేలో సర్వే జరిపించి వెబ్ ల్యాండ్లో తన పేరు నమోదు చేసారని , కొత్తగా నా పేరున నమోదైన ఎల్ పి నెంబర్ 827 820 817 821 818 819 814 816 811.812.813.872.532, ఉన్నప్పటికీ కబ్జాదారులు మీకు వినతి పత్రం  ఇచ్చినట్లు తెలిసిందని , కనుక సదరు భూమి ఎటువంటి మార్పు చేయకుండా యధాత స్థితి కల్పించాలని ఆయన కోరారు.

Name*
Email*
Comment*