యూరియా కొరత లేకుండా చూడాలి

9/18/2024 10:12:03 PM

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 18
రైతులకు యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు  వెలమల రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రణస్థలం మండలం తాసిల్దార్ కు  వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత పెట్టుబడి సాయం కొరకు 20,000 రూపాయలు వెంటనే రైతులు ఖాతాలో వేయాలని ఆయన డిమాండ్ నోటీసు అందజేశారు.

Name*
Email*
Comment*