విశాఖ ఈస్ట్ ఏసీపీ గా లక్ష్మణమూర్తి

9/18/2024 10:29:59 PM

*విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్, 18: 
1995 బ్యాచ్  ఎస్ ఐ గా భాద్యతలు చేపట్టిన లక్ష్మణమూర్తి ఎసై గా విశాఖ టాస్క్ఫోర్స్ చేసి అనంతరం సీఐ గా త్రీ టౌన్, పెందుర్తి, పీఎం పాలెం, భీమిలి, ఇంటిలిజెన్సీ లలో పనిచేసి ప్రస్తుతం అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్ 2 సీఐ గా విధులు నిర్వహిస్తూ ఎ సి పి గా పదోన్నతి పొంది విశాఖ ఈస్ట్ ఏసీపీ గా నియమితులయ్యారు.పోలీస్ విభాగం లో డ్యూటీ చేపట్టిన నుండి ఎలాంటి అపవాదు లేకుండా ఇప్పటి వరకు భాద్యతలు నిర్వహించడం విశేషం. ఎం వివి బిల్డర్ యాజమాన్యం పై కేసు నమోదు చేసి ఆ సంస్థ యాజమానికి సెంటర్ జైలు కి పంపారు. ఈ కేసు వల్ల ఎం వివి బిల్డర్ ఎం వివి సత్యనారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేసారు. అనంతరం ఆయన ఎంపీ కావడం జరిగింది. ఆయన ఎం పి అయిన తరువాత ఎలాగైనా లక్షణ మూర్తి కి సస్పెండ్ చేయించాలని ఈయన పై పలు ఆరోపణలు తో డిపార్ట్మెంట్ విచారణ చేపట్టారు. ఆ విచారణ లో ఎలాంటి రుజువులు లేకపోవడం తో ఈయన కి ట్రాన్సఫర్ చేయించి సంతృప్తి చెందారు. నిజాయితీ గల అధికారులు ను నగర పోలీస్ కమిషన్ ర్ టీమ్ ఏర్పాటు జరుగుతుంది.

Name*
Email*
Comment*