ముఖ్యమంత్రి సహయనిధి కి గీతం రూ.కోటి విరాళం

9/18/2024 10:41:02 PM

విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 18
రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోంున ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహయ నిధికి గీతం విద్యాసంస్థల తరపున కోటి యూపాయల విరాళాన్ని బుధవారం గీతం అధ్యక్షుడు , విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్ అందజేశారు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలసి ఎమ్.శ్రభరత్ విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. గీతం ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని ఈ విధంగా అందించారు. విజయవాడ వరద బాధితులకు 50 వేల ఆహర ప్యాకెట్లను సహితం గత నెలలో గీతం ద్వారా అందజేశారు. కాగా గీతం విద్యా సంస్థల ఉద్యోగస్తుల ధాతృత్వాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. కాగా మరో కోటిరూపాయల మెుత్తాన్ని తెరంగాణా ముఖ్యమంత్రి సహయ నిధికి అందించనున్నట్లు ఎమ్.శ్రీభరత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐ.ఎ.ఎస్.అధికారి,  గీతం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.ఆర్. మీానా పాల్గొన్నరు

Name*
Email*
Comment*