కాలానుగుణంగా పంట సాగు విధానాలు మారాలి

9/19/2024 10:20:35 PM


రణస్థలం- ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 19 
మారుతున్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో కాలానుగుణంగా  వర్షపాతం ఉండటం లేదని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డిప్యూటీ  మేనేజర్ ఆర్. హరిబాబు అన్నారు. రణస్థలం మండల పరిధిలో  కోస్టా గ్రామంలో జరిగిన రైతు మిత్రుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో విచ్చలవిడిగా వర్షాలు విధ్వంసం కాలుష్యం పంటల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగం వంటి దుష్ప ప్రభావాలతో మార్పులు  వస్తున్నాయి అన్నారు.

Name*
Email*
Comment*