అంగన్వాడీ కేంద్రంలో సీమంతాలు..

9/19/2024 10:27:25 PM

ఇచ్ఛాపురం- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 19
గర్భిణీ, బాలింతలకు  మంచి పౌష్టికాహారం అందివ్వాలని ఎంపీపీ బోర పుష్ప అన్నారు. పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా గురువారం వరకు అరకభద్ర అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు సీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసనలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,గ్రామ పెద్దలు, అంగన్వాడి సూపర్వైజర్ నిలవేణి,అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*