జాతీయ రహదారిపై భారీ వాహనాలు అక్రమ పార్కింగ్.

9/19/2024 10:34:24 PM

రణస్థలం- ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ :19 
రణస్థలం నుంచి శ్రీకాకుళం వెళ్లే జాతీయ  రహదారి నెంబర్ 16 రాయివలస నుంచి సుభద్రపురం మధ్య  ఉదయం పూట రాత్రి వేళలో నిత్యం భారీ వాహనాలు నిలుపుదల చేయడం తో వాహనదారులు, నిత్యం ప్రయాణిస్తున్న వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా వాహనాల అక్రమ నిలుపుదల చేస్తున్న వారిపై అధికారులకు నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరిస్తున్నారు.  నిత్యం ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Name*
Email*
Comment*