9/19/2024 10:45:30 PM
మధురవాడ- ఎక్స్ ప్రెస్ న్యూస్: మధురవాడ జోన్ టు నూతన కమిషనర్ గా పొందూరు సింహాచలం నియమితులయ్యారు. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా 7వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లా నర్సింగరావు కమిషనర్ను శుభాకాంక్షలు తెలియజేశారు.