మధురవాడ జోన్ నూతన కమిషనర్ గా పొందూరు సింహాచలం

9/19/2024 10:45:30 PM

మధురవాడ- ఎక్స్ ప్రెస్ న్యూస్: 
మధురవాడ జోన్ టు నూతన కమిషనర్ గా పొందూరు సింహాచలం నియమితులయ్యారు. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా 7వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లా నర్సింగరావు కమిషనర్ను  శుభాకాంక్షలు తెలియజేశారు.

Name*
Email*
Comment*