చందక నరసింహులు ఆకస్మిక తనిఖీ

10/18/2024 12:29:48 AM

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 17:
అనకాపల్లి జిల్లా గొలుగొండ  మండలం. ఏ ఎల్ పురం  పశువైద్య కేంద్రాన్ని పాడేరు పశు సంవర్ధక ఉపసంచాలకులు చందక నరసింహులు  ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానికంగా  జరుగుతున్న పశు సేవల గురించి  పశువైద్యురాలు శిరీష ని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర మందుల కొరత ఉన్నట్టు శిరీష తెలిపారు. మందులు కొరత విషయాన్ని పరిశీలిస్తామని, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం సంయుక్త సంచాలకులు డా. రాంబాబు, గొలుగొండ పశువైద్యులు డా. రమేష్ హాజరయ్యారు.

Name*
Email*
Comment*